నాయుడు వలస లో వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం... డాక్టర్ చంద్రకాంత్
నాయుడు వలస లో వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం
అనంతగిరి: అనంతగిరి మండలం నాయుడు వలస లో వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యాధికారి డాక్టర్ చంద్రకాంత్ AP VOICE TODAY కు తెలిపారు.
భీమవరం పిహెచ్సి పరిధిలో ఉన్న నాయుడు వలస గ్రామంలో ఆ పిహెచ్సి వైద్యాధికారి, సిబ్బందితో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మండలంలో విస్తృతంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ మంచిగా వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ చంద్రకాంత్ తెలిపారు.
రిపోర్టర్: AP VOICE TODAY

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి