పీ టీ ఎం ను విజయవంతం చేయండి.కలెక్టర్ నిశాంతి

🔥 ఏపీ వాయిస్ టుడే 🔥

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ టి.నిశాంతి

2,034 పాఠశాలల్లో మెగా పీటీఎం

» విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

» శత శాతం తల్లిదండ్రులు హాజరుకావాలని సూచన

పాడేరు, జూలై 23: జిల్లాలో మెగా పేరెంట్- టీచర్ మీట్ 4.0ను శుక్రవారం విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు.

పీటీఎం కార్యక్రమం పాఠశాల, విద్యాభివృద్ధికి దోహదపడాలని, ప్రజాకీకబద్ధంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని, శత శాతం తల్లిదండ్రులు పీటీఎంకు హాజరయ్యేలా కృషి చేయాలన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

చోడవరం లో స్వచ్చ ఆంధ్ర, స్వర్ణాంధ్ర