KGBV పాఠశాలలో కలుషత ఆహారం..30 మంది విద్యార్థినులకు అస్వస్థత.
కోట ఉరట్ల KGBV పాఠశాలలో కలుషిత ఆహారం...30 మంది విద్యార్థినులకు అస్వస్థత
అనకాపల్లి: 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
అనకాపల్లి జిల్లా కోటపురట్ల KGBVలో కలుషిత ఆహారం తీసుకున్న 30 మంది విద్యార్థినులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మిగిలిన విద్యార్థినులకు ORS ప్యాకెట్లు, యాంటీబయాటిక్ టాబ్లెట్లు అందించినట్లు డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. విద్యార్థినులకు విరేచనాలు కావడంతో వెంటనే వైద్యసేవలు అందించామని చెప్పారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి