బెస్ట్ బి ఎల్ ఏ గుడివాడ.నాగ శంకర్రావు
నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ బెస్ట్ బి.ఎల్.ఏ. నాగ శంకర్రావు
*** మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ చేతుల మీదుగా సన్మానం ***
నర్సీపట్నం. ఏపీ వాయిస్ టుడే.
నర్సీపట్నం నియోజకవర్గం లో వైసీపీ తరుఫున వజ్రగడ పంచాయితీ లో బీఎల్ఏ గా పనిచేసిన గుడివాడ.నాగశంకర్రావు విధులలో అద్భుత ప్రతిభ కనబరిచి అందరికంటే ముందే శాతశాతం ఫలితాలు సాధించారు.
దీంతో సోమవారం ఆయనను వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల.ఉమాశంకర్ , వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల.సన్యాసి పాత్రుడు లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, బి.ఎల్.ఏ లు పాల్గొన్నారు.
AP VOICE TODAY

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి