పోస్ట్‌లు

ఆగస్టు, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్ 01.09.26

Hosing PD special Drive

చిత్రం
PD Babu Naik's Relentless Efforts to Fulfill the Dream of Houses for the Poor PD Babu Naik's Relentless Efforts to Fulfill the Dream of Houses for the Poor Chintapalli, August 30 (AP Voice Today) The efforts being made by Housing Department Project Director PD Babu Naik to make the poor's dream of owning a house a reality are commendable . His initiative in expediting the construction of 28,691 pucca houses sanctioned under the PM JANMAN scheme in the district is receiving appreciation across the district. Identifying that 3,303 houses in the district had not been started, Babu Naik immediately launched a special drive on the instructions of the Housing Department MD. In just a few days, he proved his efficiency by starting the construction of 1,693 houses . His approach of sending officials directly to the beneficiaries at the field level, standing by them and getting the construction of houses started, is receiving immense support from the people of t...

వెలుగొండ ప్రోజెక్ట్ ప్రారంభోత్సవం

చిత్రం

CM Warns Collector Nishanti: Officials Performance Not Good Except Eco Tourism and RTO - Araku Review

చిత్రం
Officials' performance is not good - How can you be so soft, CM warns Collector - No department is good except Eco Tourism, RTO Araku Valley, Aug 30 (AP VOICE TODAY) | Report: AP VOICE TODAY Bureau Araku Valley, Aug 30 (AP VOICE TODAY): Chief Minister Nara Chandrababu Naidu expressed severe dissatisfaction over the performance of officials in the district. He reviewed the department-wise performance of officials in the review meeting held after the inauguration of the Sanjeevani project. The CM appreciated DFO Uma Maheshwari for the Eco-Tourism being implemented through the Forest Department and KVPR Kasarao for RTO services, saying they are good. He expressed dissatisfaction that no department's performance is good except Eco Tourism and RTO. He pulled up District Panchayat Officer KP Chandrasekhar saying that the services being provided through the Panchayat Raj department in the district are not good and they have failed in sanitation and street light maintenan...

ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్ 30.08.26

ఏపీ వాయిస్ టుడే తెలుగు, ఇంగ్లీష్ ఎడిషన్స్,29.08.26

AP VOICE TODAY - e-Paper PDF 📄 Full Screen లో చూడండి / Download

కోట ఉరట్ల లో శ్రీ గణపతి ప్రయుక్త శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 15 వార్షికోత్సవం

చిత్రం
కోటవురట్లలో కనకదుర్గ అమ్మవారి 15వ వార్షికోత్సవం SSF ఖండ కన్వీనర్ ఎస్.తేజ ఆధ్వర్యంలో ఘనంగా కోటవురట్ల, ఆగస్టు 28 (ఏపీ వాయిస్ టుడే): వరాహనది తీరాన కొలువై ఉన్న గణపతి ప్రయుక్త కనకదుర్గ అమ్మవారి 15వ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. SSF ఖండ కన్వీనర్ ఎస్.తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పోటెత్తారు. తేజ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని స్థానికులు కొనియాడారు. అర్చకులు కొత్తలంక బ్రహ్మయ్య శర్మ, కొత్తలంక గణేష్ శర్మ, మంచివి భాస్కర శర్మ లచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. AP VOICE TODAY - KOTAVURATLA

కుక్క కు రాఖీ కట్టిన అమ్మాయి.

చిత్రం
ఏపీ వాయిస్ టుడే - నర్సీపట్నం మూగజీవంపై ప్రేమ.. కుక్కకు రాఖీ కట్టిన యువతి! అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాఖీ పౌర్ణమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. నర్సీపట్నానికి చెందిన ఓ యువతి తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టి మూగజీవాలపై తనకున్న అనుబంధాన్ని చాటుకుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మానవులకే పరిమితం చేయకుండా, తనను నమ్ముకున్న మూగజీవానికి కట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు రక్షణగా ఉంటూ, విశ్వాసంతో తోడుగా ఉండే తన పెంపుడు కుక్కకే రాఖీ కట్టడం సంతోషంగా ఉందని యువతి తెలిపింది. AP VOICE TODAY | అనకాపల్లి జిల్లా

ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్,28.06.26

ఏపీ వాయిస్ టుడే - PDF VIEWER 📂 Drive లో ఓపెన్ చేయండి

పైడితల్లి అమ్మవారు తన అన్నగారు మృతిని తట్టుకోలేక తాను తనువు చాలించి దేవత గా వెలిచారు.

చిత్రం
ఏపీ వాయిస్ టుడే అన్న కోసం ఆత్మార్పణ.. ‘పైడితల్లి అమ్మవారి’ బంధం! ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు , ఆమె సోదరుడు విజయరామరాజుల అనుబంధం అన్నాచెల్లెళ్ల పేగుబంధానికి నిలువెత్తు నిదర్శనమని ఆలయ అర్చకుడు సాయికుమార్ శర్మ తెలిపారు. విజయరామరాజు మరణవార్త విని తట్టుకోలేక పైడితల్లి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారని అన్నారు.

ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్ 27.08.26

AP VOICE TODAY CLOSE X

ఏపీ లో కొత్త పెన్షన్ల పండుగ.

చిత్రం
AP VOICE TODAY ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల పండుగ - అక్టోబర్ 2 నుంచి పంపిణీ! అమరావతి, ఏపీ వాయిస్ టుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు మరో శుభవార్త. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అర్హుల జాబితాను పరిశీలించి, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నూతన పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేరుస్తుండడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో చూపిస్తున్న చొరవ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. సెప్టెంబర్ లో దరఖాస్తులు | అక్టోబర్ 2 నుండి పెన్షన్ల పంపిణీ © AP VOICE TODAY

సొంత మండలం లో ఉద్యోగాలు.

చిత్రం
AP VOICE TODAY విశాఖపట్నం జిల్లా వార్తలు - FAST & FACT విశాఖ: నెలకు రూ.5 వేలు.. నేడే లాస్ట్ ఛాన్స్ విశాఖపట్నం, ఆగస్టు 27 | AP VOICE TODAY 'మై భారత్-ఎన్వైకేఎస్' వాలంటీర్ల దరఖాస్తు గడువును ఆగస్టు 27కు పొడిగించినట్లు డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వర రావు సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన యువత అర్హులు. 10వ తరగతి పాసై 18 నుంచి 29 ఏళ్లలోపు ఉన్నవాళ్లు nyks.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేలు వేతనం ఇస్తారు. ఏడాది పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. 📍 జిల్లాలు విశాఖ, అనకాపల్లి, అల్లూరి

Sachha psdham in CHODAVRAM

చిత్రం
AP VOICE TODAY Chodavaram - Swachha Patham Special News Under the Leadership of Panchayat EO Gangadhar, Swachha Patham Program in Chodavaram Town - Special Sanitation Drive at Kota Debbalu Area Chodavaram: Under the efficient leadership of Panchayat EO Gangadhar , the Swachha Patham program is being conducted very prestigiously in Chodavaram town. As part of this program, a cleanliness program was organized in the area called Kota Debbalu . There, plants on both sides of the canals were removed, silt in the canals was taken out and cleaned.. All the removed silt was also shifted far away through a tractor.. ♻️ Awareness on Wet Waste - Dry Waste: And awareness was created among the people there on the wet waste and dry waste program and a Special Sanitation Special Drive was conducted.. With the aim of making the town clean and green, we are conducting a special ...

చోడవరం లో స్వచ్చ పదం

చిత్రం
AP VOICE TODAY చోడవరం - స్వచ్ఛ పథం ప్రత్యేక వార్త పంచాయతీ ఈఓ గంగాధర్ ఆధ్వర్యంలో చోడవరం పట్టణంలో స్వచ్ఛ పథం కార్యక్రమం - కోట దెబ్బలు ఏరియాలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చోడవరం: పంచాయతీ ఈఓ గంగాధర్ గారి సమర్థ నాయకత్వంలో చోడవరం పట్టణంలో స్వచ్ఛ పథం అనే కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం భాగంలో కోట దెబ్బలు అని ఏరియాలో శుభ్రతా కార్యక్రమం పెట్టడం జరిగింది.. అక్కడ కాలవలు లో ఇరువైపులను ఉన్న మొక్కలు తొలగించి, కాలవల లో ఉన్న సిల్ట్ బయటికి తీసి శుభ్రం చేయడమైనది.. తీసిన సిల్ట్ అంతా కూడా ట్రాక్టర్ ద్వారా దూరంగా తరలించడమైనది.. ♻️ తడి చెత్త - పొడి చెత్త పై అవగాహన: మరియు అక్కడున్న ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించి స్పెషల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమైనది.. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే లక్ష్యంగా ప్రతి బుధవారం ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేసి చోడవరం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పథంలో ముందుకు తీసుకువ...

ఏపీ వాయిస్ టుడే 26.08.26 తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్

📄 పూర్తి PDF చూడటానికి క్లిక్ చేయండి

అన్నవరం లో ట్యాంకర్ తో మంచి నీటి సరఫరా చేస్తున్న పంచాయతీ ఈ ఓ గంగాధర్.

చిత్రం
AP VOICE TODAY చోడవరం - అన్నవరం ప్రజల దాహం తీరుస్తున్న ఆపద్బాంధవుడు ఈ.ఓ గంగాధర్ గారికి జనం జేజేలు చోడవరం పంచాయతీ అన్నవరం, ఆగస్టు 24 (ఏపీ వాయిస్ టుడే) చోడవరం పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో మంచినీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియగానే పంచాయతీ ఈ.ఓ గంగాధర్ గారు వెంటనే స్పందించారు. 💧 ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా ట్యాంకర్లతో సరఫరా 💧 ప్రతి వీధికి, ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అర్ధరాత్రి అయినా అందుబాటులో... ఇతర అధికారుల్లా కాకుండా, ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసి, ట్యాంకర్ పంపించే గంగాధర్ గారి సేవా తత్పరతకు మహిళలు, వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "గతంలో నీటి కోసం కిలోమీటర్లు వెళ్లేవాళ్ళం. ఇప్పుడు గంగాధర్ గారు వచ్చాక ఇంటి ముందుకే ట్యాంకర్ వస్తోంది" - అన్నవరం గ్రామస్తులు పారిశుధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలతో పాటు ఇప్పుడు తాగునీటి సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించిన ఘనత ఈ.ఓ గంగాధర్ గారికే ...

పారిశుద్ధ్య కార్మికుడుకు. కారు.

చిత్రం
AP VOICE TODAY INSPIRING STORY రూ.50 కూలీ నుండి ఫార్చ్యూనర్ వరకు పారిశుధ్య కార్మికుడి అద్భుత ప్రయాణం! 📸 పారిశుధ్య కార్మికుడు శేషప్పన్న తన ఫార్చ్యూనర్ కారుతో విధులకు వస్తున్న దృశ్యం పారిశుధ్య కార్మికుడు ఇలా విశాలవంతమైన కారులో వచ్చి పనిచేసి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శేషప్పన్న 1996లో కేవలం 50 రూపాయల కూలి కోసం పౌరకార్మికుడిగా చేరాడు. కొంతకాలానికే పర్మినెంట్ ఉద్యోగి అయ్యాడు. మూడో తరగతి వరకే చదివిన శేషప్పన్న ఒకానొక దశలో మద్యానికి బానిసయ్యాడు. 2005లో బంట్వాళ్ ఎస్ఐ బెళ్ళియప్ప మాటల స్ఫూర్తితో మద్యం మానేశాడు. రోజూ మధ్యాహ్నం వరకూ పౌరకార్మికుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత పశువుల పెంపకం చూసుకుంటాడు. దీని ద్వారా నెలకు మరో రూ.40 వేలు సంపాదిస్తాడు. ఈ క్రమంలో తొలుత ఆల్టో కారు కొన్న అతన్ని కొందరు 'పారిశుధ్య కార్మికుడికి కారు ఎందుకు..?' అని ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు స్కార్పియో కొన్నాడు. పాత కారును విక్రయించి మళ్లీ లోన్ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మా...

సమస్యలపై వెంటనే స్పందిస్తోన్న చోడవరం ఈ ఓ గంగాధర్.

చిత్రం
AP VOICE TODAY చోడవరం పట్టణం చోడవరానికి దొరికిన వజ్రం - ఈ.ఓ గంగాధర్ గారి సేవలకు ప్రజల జేజేలు చోడవరం పట్టణం, ఆగస్టు 24 (ఏపీ వాయిస్ టుడే) చోడవరం పట్టణంలోని బానయ్య కోనేరు ప్రాంత నివాసాల వద్ద రోడ్డు పక్కన డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నివాసి అప్పారావు తెలిపారు. "బానయ్యకోనేరు ప్రాంతంలో కాలువకు ఇరువైపులా పెరిగిన తుప్పలను తొలగించి సమస్యను పరిష్కరిస్తాం" - ఈ.ఓ గంగాధర్ గారు సమస్య చెప్పిన వెంటనే స్పందించే తత్వం, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మంచి మనస్తత్వం ఉన్న అధికారిగా ఈ.ఓ గంగాధర్ గారు చోడవరం ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి అధికారి చోడవరానికి దొరకడం మా అదృష్టం, ఆయన మా పాలిట ఒక GEM (వజ్రం) అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. AP VOICE TODAY | ప్రజా వాణి కోసం...

ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్ 23.08.26.

అన్ లిమిటెడ్ ఆదాయం సంపాదించుకునే మంచి అవకాశం.

చిత్రం

ఏపీ వాయిస్ టుడే 21.08.2026 తెలుగు, ఇంగ్లీష్ ఎడిషన్స్

దోమల నివారణతో ఆరోగ్యం... మాకవరపాలెం పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు.

AP VOICE TODAY దోమల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన ► వైద్యాధికారి డా. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం మాకవరపాలెం: దోమల వల్ల వ్యాపించే వ్యాధులు తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. శ్రీనివాసరావు గారు హెచ్చరించారు. గురువారం మాకవరపాలెం, బూరుగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధికారులు దోమల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. శ్రీనివాసరావు గారు, ఇతర అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమల వల్లే వస్తాయి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిశుభ్రతతోనే ఈ వ్యాధులను నివారించవచ్చు" - డా. శ్రీనివాసరావు ★ ప్రజారోగ్య పరిరక్షణలో డా. శ్రీనివాసరావు గారు చూపిస్తున్న అంకితభావం, చొరవ అందరికీ ఆదర్శనీయం. ఆయన స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడం విశేషం. ★ కేవలం చికిత్సలకే పరిమితం కాకుండా, వ్యాధుల నివారణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషిని అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు అందరూ ప్ర...

దోమల నివారణతో ఆరోగ్యం... గొలుగొండ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ శ్యామ్ కుమార్.

చిత్రం
AP VOICE TODAY పరిశుభ్రతతోనే దోమల నివారణ సాధ్యం ► వైద్యాధికారి డా. శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ గొలుగొండ: నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ప్రమాదకరమైన దోమల నివారణ సాధ్యమవుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. శ్యామ్ కుమార్ గారు స్పష్టం చేశారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గురువారం గొలుగొండలో ఆయన ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించారు. తాగునీటి పథకాలతో పాటు కాలువల్లో మురుగు నిల్వకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. "ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటిస్తేనే దోమలను నివారించగలం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి" - డా. శ్యామ్ కుమార్ ★ ప్రజారోగ్యాన్ని కాపాడడంలో డా. శ్యామ్ కుమార్ గారు చూపిస్తున్న నిబద్ధత, చొరవ అందరికీ ఆదర్శం. ఆయన ప్రతి అవగాహన కార్యక్రమాన్ని చాలా బాధ్యతగా నిర్వహించి, గ్రామ ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం తీసుకొస్తున్నారు. ★ దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులను సమర్థవంతంగా నివార...

19.08.2026 ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్

18.08 2026 ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్స్

జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

చిత్రం
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆదేశం ఏపీ వాయిస్ టుడే, అనకాపల్లి జిల్లా బ్యూరో అనకాపల్లి, ఆగస్టు 15: అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. డీఆర్వో వై. సత్యనారాయణరావు తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరై వినతులు తీసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఉద్యోగాలు

చిత్రం
రాష్ట్రంలో 6,534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు.. నోటిఫికేషన్ AP VOICE TODAY అమరావతి | ఆగస్టు 15, 2026 AP: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉన్నచోట 6,534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టులు & జీతం వివరాలు 3,597 SGT పోస్టులు నెలకు రూ.10,000 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నెలకు రూ.12,500 అభ్యర్థులు ఈ నెల 21 వరకు MEOలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూళ్లలో విద్యను బోధిస్తారు. - ఏపీ వాయిస్ టుడే ప్రతినిధి, అమరావతి

అమరావతి లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

చిత్రం
అమరావతిలో స్వాతంత్ర్య వేడుకలు AP VOICE TODAY అమరావతి | ఆగస్టు 15, 2026 AP: రాజధాని అమరావతిలో తొలిసారి స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ➤ వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. ➤ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ➤ విజయవాడలో మంత్రి లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. - ఏపీ వాయిస్ టుడే ప్రతినిధి, అమరావతి

Chodavaram MPDO, Panchayat EO Gangadhar, and Sanitary Inspector Narayana Rao planted saplings on the occasion of Independence Day.

చిత్రం
🇮🇳 AP VOICE TODAY - CHODAVARAM 🇮🇳 Officials Plant Saplings at Chodavaram Gram Panchayat as Part of Independence Day Celebrations Chodavaram, August 14: As part of the 79th Indian Independence Day celebrations, a tree plantation program was organized today at the SWPC Shed premises in Chodavaram Gram Panchayat. With the aim of environmental protection and under the slogan Green Chodavaram - Clean Chodavaram, officials along with Gram Panchayat staff and local residents participated and planted saplings. 🌳 Dignitaries Who Participated 🌳 ✓ MPDO Sir ✓ EO Gangadhar Garu ✓ APO Madam Chandrakala Garu ✓ Technical Assistant Devudu Babu ✓ VRP Rambabu ✓ NREGS Rambabu ✓ Sanitary Inspector Narayana Rao Garu ✓ Staff from concerned departments On the occasion of 79 years of Independence, it is our duty to keep our surroundings green and clean. Every citizen should plant and nurture at least one sapling. Various fruit-bearing and shade-giving saplings were planted at t...