సొంత మండలం లో ఉద్యోగాలు.
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
విశాఖ: నెలకు రూ.5 వేలు.. నేడే లాస్ట్ ఛాన్స్
విశాఖపట్నం, ఆగస్టు 27 | AP VOICE TODAY
'మై భారత్-ఎన్వైకేఎస్' వాలంటీర్ల దరఖాస్తు గడువును ఆగస్టు 27కు పొడిగించినట్లు డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వర రావు సూచించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన యువత అర్హులు. 10వ తరగతి పాసై 18 నుంచి 29 ఏళ్లలోపు ఉన్నవాళ్లు nyks.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపికైన వారికి నెలకు రూ.5 వేలు వేతనం ఇస్తారు. ఏడాది పాటు సేవలు అందించాల్సి ఉంటుంది.
| 📍 జిల్లాలు | విశాఖ, అనకాపల్లి, అల్లూరి |
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్లుమరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.
*** నిరంతరం విధి నిర్వహణలో బిజీ గా ఉంటూనే సొంత నిధులతో సేవాకార్యక్రమాలు. ఏపీ వాయిస్ టుడే.. అమరావతి. ప్రార్థించే పెదవులు కన్నా... సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తిని నరనరాల్లో జీర్ణించుకుపోయి ప్రతీ రోజు ఎంతో మందికి ఏదోవిధంగా సహయం చేయనదే నిద్రపోని మరో మదర్ థెరీసా చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.తాను ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా అనాదులను అభాగ్యులను , నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తారు పద్మావతి.తల్లిదండ్రులకు దూరంగా వసతిగృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక అమ్మగా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఏం కావాలన్నా అందిస్తున్నారు పద్మావతి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే నేనున్నాంటూ ముందుకు వెళ్ళి అన్ని విధాలా అందుకుంటున్నారు ఆమె.గతంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించినప్పుడూ కూడా ఎంతో మంది పేదలకు తన ఆపన్నహస్తం అందించారు పద్మావతి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే వాళ్ళకు పద్మావతి మేడమ్ గుర్తుకొస్తారు.ఎందుకంటే ఆమె మాత్రమే వారి కష్టాన్ని ఒక అమ్మలా అర్దం చేసుకొని వారికి అన్నివిధాలా అం...
కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.
📰 AP VOICE TODAY 📰 పేదలకు దేవుడులా అండగా నిలిచిన కలెక్టర్ నిశాంతి పాడేరు రూరల్, ఆగస్టు 5: అధికారం చేతిలో ఉంటేనే కాదు, మనిషికి మనసుంటే పేదల కష్టాలకు ఎలా స్పందించాలో చూపించారు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి . ఒక పేద మహిళ కన్నీళ్లను తుడిచి, ఆమె జీవితానికి కొత్త బాట వేసి అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు. ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయతీకి చెందిన ఆర్. నాగమణి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ పోషణ భారంతో బాధపడుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన గోడును వినతిపత్రం రూపంలో విన్నవించారు. కలెక్టర్ నిశాంతి: "ఇలాంటి పేదలకు వెంటనే అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది" అంటూ డిఎల్పిఓ పి.ఎస్. కుమార్ కు ఫోన్ చేసి తక్షణమే ఉపాధి కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను శిరసావహించిన డిఎల్పిఓ పి.ఎస్. కుమార్ అత్యంత వేగంగా స్పందించారు. నాగమణిని క్లాస్ మిత్రగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక ప్రక్రియలను సైతం పక్కనపెట్టి మానవత్వానికి పెద్దపీట వేసిన వీరి తీరు జిల్లా వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ తెప్పిస్తోంది. ఆ ఉత్తర్వులను కలెక్టర్ నిశాంతి స్వయంగా నాగమణి చేతికి అంది...
AP VOICE TODAYసొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతివర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలువర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు. వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు. మానవత్వానికి మరో పేరుఅధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం. ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. - ఏపీ వాయిస్ టుడే
AP VOICE TODAY Chintapalli Nursing Superintendent Padmavati Earns Praise for Raising Awareness on Seasonal Diseases - A True Example of Humanity Chintapalli Rural: Nursing Superintendent Smt. Padmavati of Chintapalli Area Hospital is receiving widespread appreciation for her dedicated service and for creating awareness among the public about seasonal diseases spreading during the rainy season, with true compassion and commitment. Public Health as the Top Priority With malaria and typhoid cases on the rise during the monsoon, Padmavati garu is conducting special awareness programs to alert the tribal population. At Kappagondi MPP School , she gave valuable suggestions to villagers and students on personal hygiene and maintaining clean surroundings. She advised people to drink only boiled and cooled water , and to immediately visit the government hospital for treatment if they notice any symptoms of illne...
|

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి